మధిర ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డీఎం శంకర్రావు తెలిపారు. శనివారం తెల్లవారుజామున మధిర డిపో నుంచి తీర్థయాత్ర బస్ సర్వీసుకు ఆయన పూజలు చ�
మధిర ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. దీంతో మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పి�