నిర్మల్ జిల్లాలో జ్వర సర్వే ముగిసింది. కరోనా కట్టడికి సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగింది. మొత్తం 570 బృందాలు ఇందులో పాల్గొనగా, 2,10,000 ఇండ్లకు యంత్రాంగం వెళ్లింది. 3500 మందికి స్వల్ప లక్షణాలు
కరోనా వ్యాప్తి కట్టడికి పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలునిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలుహాజీపూర్, ఏప్రిల్ 30 : కరోనా మహమ్మారి గతేడాది ప్రతి ఒక్కరినీ అతలాకుతలం చేసింది. తగ్గినట్లే తగ్గి ఈ ఏడాది