తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దామని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఎం.గిరి అన్నారు. సోమవారం బోనకల్లు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అమరవీరుల స్థూపం దగ్గర ఎర్ర జెం
దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను కేంద్రం వెంటనే నిలిపేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి ఖమ్మం జిల్లా నాయకుడు ఎం.గిరి అన్నారు.