minors rape girl | ముగ్గురు బాలురు కలిసి 8 ఏళ్ల బాలికను గోడౌన్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. వరుసగా రెండు రోజులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశార�
నిందితుల్లో ఒకరైన నందకుమార్.. ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డితో రామచంద్రభారతి స్వామిజీని కలిపించారు. సెప్టెంబర్ 26 వీరు మొదటిసారి కలుసుకొన్నారు. ఈ విషయమై రోహిత్రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు