చండీగఢ్: పంజాబ్లోని లూధియానా జిల్లా కోర్టులో జరిగిన బాంబు పేలుడు వెనుక పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థల హస్తం ఉండొచ్చని ఆ రాష్ట్ర డీజీపీ సిదార్థ్ చటోపాధ్యాయ చెప్పారు. ఈ పేలుడు కుట్ర, ప్రణాళిక అంతా
డ్రగ్స్కేసులో గతంలో అరెస్ట్.. విధుల నుంచి తొలగింపు అతడే నిందితుడిగా అనుమానం లూధియానా: పంజాబ్లోని లూధియానా కోర్టు బాంబు పేలుళ్లలో మరణించిన వ్యక్తి మాజీ పోలీస్ గగన్దీప్ సింగ్గా పోలీసులు గుర్తించా