పార్టీ మారుతున్నానని వస్తున్న వదంతులు అవాస్తవమ ని, ఊపిరి ఉన్నం త వరకు కేసీఆర్తోనే ఉంటానని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి చెప్పారు. డిసెంబర్లో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమ కరప�
టీఆర్ఎస్ను వీడే ప్రసక్తేలేదని కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు