బీర్కూర్ గ్రామశివారులోని తెలంగాణ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా గురువారం పూజ, యజ్ఞం, అర్చన, అభిషేకాధి కార్యక్రమాలు నిర్వహించగా.. సభాపతి పోచారం దంపతులు పాల్గొన్నా
కామారెడ్డి జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన తిమ్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వ�