కైలాసంలో ఒకపెద్ద అంతర్జాతీయ సంస్థ ఉన్నది. దానికి ఒక కార్యనిర్వాహణ అధికారిని (సీఈవో) నియమించాల్సిన అవసరం వచ్చింది. నిర్ణయ కమిటీ ఉద్యోగార్థులను అందరినీ జల్లెడపట్టి వినాయకుడిని, కుమారస్వామిని అభ్యర్థులుగ
మార్గశిర శుద్ధ షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి‘ అంటారు. దేవతలకు సేనా నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసిన పర్వదినం ఇదే. కుమారస్వామి, స్కంధుడు, శరవణభవుడు. స్వామినాథుడని సుబ్రహ్మణ్యుడికి పేర్�