పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులతో ఇక పాలమూరు (Palamuru) ప్రజల కష్టాలు తీరినట్లేనని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సుదీర్ఘ ప్రయత్నాలతో ఎత్తిపోతల పథకాన
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పందించారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు అభినందనలు తెలిపారు.