ఒక భౌతిక శరీరాన్ని వదిలి మరొక భౌతిక దేహాన్ని ధరించే జీవాత్మ గమనం స్థూల, సూక్ష్మ కారణ శరీరాల ద్వారా కొనసాగుతుంది. మరణ సమయంలో స్థూల శరీరం మాత్రమే నశిస్తుంది. సూక్ష్మ, కారణ శరీరాలతో జీవాత్మ తన ప్రయాణాన్ని కొ�
ఏ ప్రాణికి అయినా జీవం, మరణం అనే రెండు దశలే ఉంటాయనేది గతంలో ఉన్న అభిప్రాయం. అయితే, జీవి మరణించినా కొన్ని అవయవాలు మాత్రం పని చేస్తూనే ఉంటాయని అవయవ మార్పిడి ద్వారా నిరూపితమైంది. ఇప్పుడు పరిశోధకులు సరికొత్త వ�