యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి విశేష ఘట్టం ఎదుర్కోలు వేడుక కనులపండువగా జరిగింది. ముక్కోటి దేవతల సాక్షిగా ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదురుగా తిరుమాఢ వీధుల్లో
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11నుంచి 21వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 11న స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుత�