రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో 760, మావల జాతీయ రహదారిని ఆనుకొని 222 ఇండ్లను అపార్ట్మెంట్ తరహాలో సకల హంగులతో న�
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. వార్డ్వాచ్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్లోని కేఆర్కే కాలనీలో శుక్రవారం ఆయన పర్యటించారు