హైదరాబాద్ : ఈ నెల 27న జరుగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా పడింది. వచ్చే నెల ఒకటో తేదీన నిర్వహించనున్నట్లు కేఆర్ఎంబీ సభ కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సమాచారం పంపినట్ల�
కృష్ణా నదీ జలాల వివాదం | కృష్ణా నదీ జలాల వివాదంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మా