మహాకవి దాశరథి పురస్కార గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత "డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య సాహిత్యం - సమాలోచనం" అను అంశంపై ఈ నెల 19న ఒక్క రోజు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని సోమ
పాఠకులకు అర్థమయ్యేలా రచనలు చేయడం హర్షనీయమని జాతీయ ఉత్తమ సినీ విమర్శకులు డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలోని సమావేశ మందిరంలో డాక్టర్ తండ