స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో తీవ్రజాప్యం చేయడం కాంగ్రెస్ పాలకులకు పరిపాటిగా మారింది. కాంగ్రెస్ పాలనలోనే స్థానిక ఎన్నికలకు ఇలా ఏండ్లకేండ్లు బ్రేకులు పడటం సహజంగా మారింది.
ముఖ్యమంత్రులను మార్చడం వల్ల ప్రజా పాలన సాఫీగా సాగదు. అభివృద్ధి కుంటు పడుతుంది. ఏదో ఒక అత్యవసర పరిస్థితిలో ముఖ్యమంత్రిని మార్చితే తప్పేమీ లేదు. సరైన కారణం ఉంటే మార్పును ప్రజలు కూడా స్వాగతిస్తారు. కానీ కాం�
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సీఎం కప్ వేడుకలు సరూర్నగర్, గచ్చిబౌలి, ఎల్బీస్టేడియం, కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో ఉత్సాంగా సాగుతున్నాయి. 33 జిల్లాల నుంచి �