మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివాలయాల్లో సందడి నెలకొన్నది. రాష్ట్రంలోని ప్రధాన శైవక్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు...
గుంటూరు : గుంటూరు జిల్లా నరసరావు పేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండపై రేపు శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథి�