చదువుతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకోవడం ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి సూచించారు. ప్రముఖ హాకీ దిగ్గజం మేజ�
విద్యతో పాటు క్రీడాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించాలని, ఆదిశగా ఎంజీయూలో క్రీడా మైదానాలు అందుబాటులో ఉంచినట్లు ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి తెలిపారు. ఎంజీయూ ఆర్ట్స్ బ్లాక్ సమావేశ మంద�