రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని పూర్తి స్థాయిలో చేపట్టాలని కోరుతూ శనివారం నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం రైతులు రాస్తారోకో నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) కడప (Kadapa) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని కొండాపురం (Kondapuram) మండలం చిత్రావతి బ్రిడ్జి (Chitravathi Bridge) వద్ద తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తుఫ
Maoists | ములుగు జిల్లాలోని వెంకటాపురంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ వ్యక్తిని నరికిచంపారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తుండటంతోనే చంపామని