వాళ్లు ప్రజాసంఘాల నేతలు.. ప్రశ్నించే గొంతులుగా పేరు ప్రఖ్యాతులున్నవారు.. బడుగుల కోసం నినదించినవారు.. గతంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యమాలు నడిపారు.
నదిని సాగరంగా మార్చి న ముఖ్యమంత్రి కేసీఆర్.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలసాగరాలను చూసి మ హాదానంద పడ్డారు. తన జలస్వప్నం సాకారమైనందుకు గోదారమ్మను చూసి పులకించిపోయారు. శుక్రవారం మంచిర్యాల పర్యాటనకు హెలిక�