ఉదయం 9.30 గంటలకు వ్యాపార దుకాణాలు మూసివేయాలని నిర్ణయం10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాల తనిఖీతొమ్మిదో రోజూ లాక్డౌన్ విజయవంతంకుమ్రం భీం ఆసిఫాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ):లాక్డౌన్ నిబంధనలను అధికారులు క�
25 గంటల పాటు నిరీక్షణఎట్టకేలకు కొవిడ్ బాధితురాలు రిమ్స్కు తరలింపుబాధితురాలి కుటుంబసభ్యులకు డాక్టర్ శిల్ప కౌన్సెలింగ్..ఎదులాపురం,మే 20 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే సత్ఫలితాలనిస్తున్నది. ఇందుకు �
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరిహాజీపూర్, మే 18 : జిల్లాలో కొవిడ్ బాధితులకు వైద్య, ఆరోగ్య శాఖ , సింగరేణి సమన్వయంతో మెరుగైన వైద్యం అందించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాలోని కొవి�
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరిఆమెజాన్ సంస్థ అందించిన మూడు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి ప్రారంభంహాజీపూర్, మే 17 : కరోనా కట్టడికి ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నామని క�
నిత్యావసరాలు పంపిణీ చేసిన ‘మేము సైతం’, పీజే ఫౌండేషన్ సభ్యులుమందమర్రి, మే 17 : మందమర్రి పట్టణంలోని మూడో జోన్లో కరోనా బాధిత కుటుంబానికి మేము సైతం సభ్యులు చేయూతనందించారు. మీసాల శ్రీనివాస్, అతని కుటుంబసభ్య�
నిర్మానుష్యంగా రహదారులుపర్యవేక్షించిన ఉన్నతాధికారులులక్ష్మణచాంద, మే 15 : లక్ష్మణచాంద గ్రామపంచాయతీలో స్వచ్ఛంద లాక్డౌన్.. సత్ఫలితాలిస్తున్నది. పంచాయతీ తీసుకున్న చర్యల ఫలితంగా కరోనా తగ్గుముఖం పట్టింది.
సీసీసీ నస్పూర్, మే 16 : నస్పూర్ సుందరయ్యకాలనీ సమీపంలోని వారసంత భూమి అన్యాక్రాంతంపై ఎమ్మెల్యే దివాకర్రావు ఆధ్వర్యంలో నాయకులు వంగ తిరుపతి, ఏనుగు రవీందర్రెడ్డి, వారసంత వ్యాపారులు మంత్రి ఐకే రెడ్డికి విన�
వినియోగదారుల ప్రయోజనం కోసం రూపకల్పనఅందుబాటులో 10 రకాల సేవలుటోల్ ఫ్రీ నంబర్ 1912కునేరుగా ఫిర్యాదుఇచ్చోడ, మే 15: కరెంట్ సమస్యల పరిష్కారానికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ప్ర
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావుపట్టణంలో జ్వర సర్వే పరిశీలనమంచిర్యాలటౌన్, మే 14: కొవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. పట్టణంలోని
సీసీసీ నస్పూర్, మే 14 : నస్పూర్లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కాలనీలో తెలంగాణ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు శుక్రవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా �
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరిఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి మాతాశిశు దవాఖాన భవనం పనుల పరిశీలన హాజీపూర్, మే 13 : జూన్ 15 లోగా పనులు పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అధికారులను ఆదేశి�