పెద్దపల్లి : జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతున్నది. ధర్మారం మండలం పత్తిపాక గ్రామ శివారులో బైరి వెంకన్న అనే రైతుకు చెందిన లేగదూడను గుట్టల్లోకి ఎత్తుకెళ్లి చిరుతపులి చంపేసింది. స్థానికుల సమాచారంతో �
ములుగు : జిల్లాలోని వాజేడు ఏజెన్సీలో చిరుత సంచారం ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నది. గత నెలలో కొంగల అటవీ ప్రాంతంలో చెట్లపై చిరుతలు సంచరించడం కలకలం రేపింది. తాజాగా వాజేడు మండలంలోని దూలపురం రేంజ్ పరిధిలోని