పలు దేశాల్లో లక్షల్లో కొత్త కేసులు భారత్లో నాలుగోవేవ్ ఆందోళనలు న్యూఢిల్లీ, మార్చి 26: ఐరోపాలోని పలు దేశాలతో పాటు దక్షిణకొరియా, అమెరికా, చైనా తదితర దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్నది. కొత్త �
కరోనావైరస్ నేరుగా ఊపిరితిత్తులకు సోకుతున్నట్లు కనిపిస్తున్నది. కొవిడ్-19 అనేది శ్వాసకోశ వ్యాధి. ఈ వైరస్ ముఖ్యంగా శ్వాస మార్గంలోకి చేరి తేలికపాటి నుంచి క్లిష్టమైన వరకు శ్వాస సమస్యలను కలిగిస్తుంది
రకరకాలుగా రూపాంతం చెందుతున్న కొరోనాని ఖతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వైద్యపరిశోధకులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి వివిధ దేశాలు వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఫలితాలు ఎలా ఉన్