రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ మధిర పట్టణ, రూరల్ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కనుమూరు వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండల పార్టీ కార్యాలయంలో పార్టీ కార్
కాంగ్రెస్ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతును రాజుగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ను (CM KCR) కాపాడుకుందామని పిలుపునిచ్చారు.