ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ పదవ రోజుకు చేరుకుంటుండగా కేరళలో ఒక నిశ్శబ్ద తుపాను ముంచుకొస్తున్నది. కాంగ్రెస్లో తీవ్ర కల్లోలం నెలకొనడంతో కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేశ్ చెన్నితల పేరిట మూడు వర్గాలు ఏ�
కేరళ ముఖ్యమంత్రి రేసులో కేసీ వేణుగోపాల్ ముందంజలో ఉన్నారు. పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్లు తమ రిపోర్టును పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించిన దరిమిలా ఈ విషయం వెల్లడ
చాలా ఏండ్ల తర్వాత కేరళలో అధికారంలోకి రాబోతున్న కాంగ్రెస్ కాబోయే సీఎం అభ్యర్థిని ఎంపిక చేయకముందే ఆ పదవికి రేసులో ఉన్న నాయకులు వీడీ సతీశన్, రమేశ్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ అభిమానులు సామాజిక మాధ్యమం వే