సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేష్ కన్నుమూశారు. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించడంతో శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. గత నెల 26న నెల్లూరు జిల్లా చంద్రశేఖరపురం వద్ద కత్తి మహ�
రెండు నెలల వ్యవధిలో సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ముగ్గురు చనిపోయారు. వాళ్ల మరణాలు కూడా ఊహించనివి. అప్పటి వరకు బాగుండి.. ఉన్నట్లుండి హఠాన్మరణం పాలయ్యారు. వాళ్లే బీఏ రాజు, టీఎన్ఆర్, కత్తి మహేశ్. తాజాగా సినీ వ
కత్తి మహేశ్ | రెండు రోజుల కిందటి వరకు కూడా కత్తి ఆరోగ్యం బాగానే ఉంది. ఆయన చికిత్సకు బాగానే స్పందించాడు కూడా. వైద్యులు కూడా ఇదే చెప్పారు. మామూలు మనిషి కావడానికి కాస్త సమయం పడుతుంది కానీ ప్రాణాపాయం మాత్రం లే
ప్రముఖ జర్నలిస్ట్, సినీ నటుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తన సొంతూరు పీలేరు నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు చెన్నై, నెల్లూరు మార్గమధ్యంలో ఆగివున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న కార�