శివ నామస్మరణతో ఆలయాలు కిటకిటలాడాయి. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. హనుమకొండలోని వేయిస్తంభాల గుడి, మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, ము
భక్తులకు అత్యంత పవిత్ర మాసం.. కార్తీక మాసం.. ఉపవాస దీక్షలు చేసేవారు.. తీర్థ యాత్రలకు వెళ్లేవారు.. మాలధారణ స్వీకరించే వారు.. నదీ తీరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేవారు.. నోములు నోచుకునే వారంతా ఈ మాసం కోసమే ఎదురు�