కర్ణాటక మీడియా అకాడమీ నిర్వహించిన జాతీయస్థాయిలో ఫొటోగ్రఫీ పోటీల్లో విజేత నిలువడం తెలంగాణ బిడ్డగా చాలా గర్వంగా ఉన్నదని ‘నమస్తే తెలంగాణ’ డిప్యూటీ చీఫ్ ఫొటోగ్రాఫర్ వీరగోని రజినీకాంత్ గౌడ్ పేర్కొన్న
జాతీయ స్థాయిలో తెలంగాణ ఫొటో జర్నలిస్టులు మరోసారి సత్తా చాటారు. కర్ణాటక మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక చిత్రకళా ఆర్ట్ గ్యాలరీ వేదికగా నిర్వహించిన ‘ఫోకస్ ఆన్ న్యూస్ 2.0 ఫొటో కాంటె