చికిత్స పొందుతూ గంగవ్వ మృతిజీపీ పాలకవర్గం సాయంతో గ్రామంలో అంత్యక్రియలుధర్మారం, మే29: విధి వెక్కిరించింది. ఆపద లో ఉన్న కరోనా బాధితురాలికి మంత్రి కొప్పుల ప్రత్యేక చొరవ తీసుకొని సాయం చేసినా ప్రాణాలు కోల్పో�
40 లక్షలతో వేములవాడలో ఏర్పాటుఏరియా దవాఖానలో 15రోజుల్లో పూర్తిస్థాయి సేవలుసిరిసిల్ల జిల్లావాసులకు అందుబాటులో 500 పడకలుజిల్లాలో లక్షా 22 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తిజ్వర సర్వేలో భాగంగా 3,900 మందికి మెడికల్�
రాంనగర్, మే 28: ప్రజల ఆరోగ్య భద్రత కోసమే రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్నదని నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం ఆయన సీపీ కమలాసన్రెడ్డితో కలిసి పర్యటించి, లాక్డౌన్ స�
5 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలిమున్సిపల్ కమిషనర్ క్రాంతికార్పొరేషన్, మే 27: నగరపాలక సంస్థ పరిధిలో ఈనెల 31లోగా ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించి, 5 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ క్�
ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కావద్దనే సర్కారు నిర్ణయంస్కూళ్లు అందుబాటులో లేని విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ భత్యంఒకటి నుంచి ఎనిమిదో తరగతిలోపు పిల్లలకు నెల నెలా సాయంఈ యేడాది నుంచి కొత్తగా 9.10వ తరగతి �
కలెక్టర్ శశాంకగంగాధర, రామడుగు, గోపాల్రావుపేట పీహెచ్సీల తనిఖీగంగాధర, మే 26: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. గంగాధర పీహెచ్సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు.
దేశంలో ఒక్క తెలంగాణలోనే అమలుమహిళా సాధికారతే లక్ష్యంగా అనేక పథకాలలో ప్రాధాన్యం lమంత్రి గంగుల కమలాకర్కరీంనగర్లో 242 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకార్పొరేషన్, మే 25: పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి.. ష�
ప్రభుత్వ దవాఖానలపై భరోసా కల్పించాలిఅవసరమైతే ఐసొలేషన్ కేంద్రాలు పెంచాలిపెద్దపల్లి జిల్లా నేతలు, అధికారులతో మంత్రి కొప్పులజూమ్ యాప్లో కరోనా చికిత్స, లాక్డౌన్ అమలు తీరుపై సమీక్షహైదరాబాద్, మే 25 (నమస�
మరోసారి పార్టీని విమర్శిస్తే తరిమికొడుతాంటీఆర్ఎస్ యూత్ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వీ అర్జున్ ఘాటు విమర్శలుహుజూరాబాద్టౌన్, మే 24 : మాజీ మంత్రి ఈటల రాజేందర్ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ట
వేములవాడ రూరల్/కమాన్చౌరస్తా, మే 23;హన్మాజీపేట బిడ్డ.. ప్రొఫెసర్.. విద్యావేత్త.. సంకశాల మల్లేశం విద్యాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన ఆయన, బాల్యం నుంచే కష్టపడి చదివా
ఇంట్లో సౌకర్యాలు లేని కరోనా బాధితుల కోసం ఏర్పాటుకు చర్యలుఅదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్చిన్న ములుకనూర్, గుండ్లపల్లి, దేవంపల్లిలో పాఠశాలల భవనాల పరిశీలనచిగురుమామిడి/ గన్నేరువరం/ మానకొండూర్ రూరల్
రాంనగర్, మే 22 : నగరంలో లాక్డౌన్ అమలు తీరు, సడలింపు సమయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, మేయర్ వై సునీల్రావు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో మరింత పకడ్బందీగా అమలు10 గంటల తర్వాత ముమ్మర తనిఖీలురాంనగర్, మే 22: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను ఉమ్మడి జిల్లాలో అధికారయంత్రాంగం పకడ్బందీగా అమలు చేస్తున్నది. ప్రతి రో�