సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర�
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అతిపెద్ద జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహి�
సైనికుల వీరోచిత పోరాటం, వారి ప్రాణ త్యాగంతో కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి విజయం లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అమరవీరుల పోరాటాన్ని, వారి త్యాగాలను దేశ ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు