రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్లో ఎస్వోటీ, స్థానిక పోలీసుల దాడిలో కృత్రిమ పాల తయారీ గుట్టురట్టయింది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. రావిచేడ్కు చెందిన అనగోని శ్రీశైలం అదే గ్రామంలో కొం
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం కడ్తాల్ మండలంలో పర్యటించనున్నారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. పర్యటనలో భాగంగా మండల పరిధిలోని మర్రిపల్లిలో బీఆర్ఎస్ పార్ట