వైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని శాసనమండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎల్బీనగర్ : వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం చేస్తాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తపేట గ్రామంలో యువజన నాయకుడు