‘న్యాయం ఆలస్యమైతే అది న్యాయ నిరాకరణే కాదు.. న్యాయాన్ని నాశనం చేయడం కూడా’ అని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. న్యాయవ్యవస్థలో సంస్థాగత లోపాల పట్ల హైకోర్టులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
అందరిలాగా ఏసీ గదుల్లో కూర్చొని.. తన దగ్గరికి సమస్యలతో వచ్చే వారికి ఏదో చెప్పి పంపించే రకం కాదు ఐఏఎస్ ఆండ్ర వంశీ. తన జిల్లాలో ఎవరు, ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని.. వాళ్ల దగ్గరికి వెళ్లి మరీ పరిష్�