వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా చేయడంతో రైతులు లక్షాధికారులయ్యారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజ�
జుక్కల్ నియోజకవర్గంలో సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. మండలంలోని పెద్ద దేవాడ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆయన శ�