‘మిస్టర్ టెన్ పర్సెంట్' పట్టువీడటం లేదు. తన కమీషన్ తనకు రావలసిందేనని, లేకుంటే కేబుల్ ముచ్చటే వద్దని అధికారులకు తేల్చి చెప్పడంతో ఎస్పీడీసీఎల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే కుదుర్చుకు
ఆకాశమే హద్దుగా.. అభివృద్ధిలో నగరం దూసుకుపోతున్నది. కోటికిపైగా జనాభా ఉన్న మహానగరంలో ‘వ్యూహాత్మక’ ప్రణాళికతో ప్రజా రవాణా వ్యవస్థ పురోగమిస్తున్నది. సరికొత్త భాగ్యనగరం ఆవిష్కృతమవుతున్నది.