హత్య చేసేందుకు కారుతో ఢీకొట్టగా ఆ వ్యక్తి ఖమ్మంలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు నిందితుడి ఇంటికి నిప్పంటించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంఘటన బూర్గ�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని జింకలగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు కెనాల్పై నిర్మించిన వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనపై పెద్ద పెద్ద గోతులు, ఇనుపరాడ్లు పైకి తేలి ఉండటంతో వాహనదారులకు ఈ వంతెనపై ప్రయాణం ప్ర�
వ్యాన్లో గంజాయి తరలిస్తుండగా పోలీసులు ఛేజ్ చేసి నిందితులను పట్టుకున్న ఘటన బూర్గంపహాడ్ మండలం మోరంపల్లిబంజర్ పంచాయతీ జింకలగూడెం సమీపంలో చోటుచేసుకున్నది.