ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య తరహాలో జార్ఖండ్లో మరో దారుణం చేటు చేసుకుంది. మాంసం అమ్మే వృత్తిలో ఉన్న ఒక యువకుడు తనతో సహ జీవనం చేస్తున్న మహిళని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికాడు.
రాంచీ: మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తిని అత్తమామల కుటుంబం హత్య చేసింది. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. లడు హైబురు అనే 35 ఏండ్ల వ్యక్తి మార్చి 16 నుంచి అదృశ్యమయ్యాడు. అయితే అతడి కు�
రాంచీ: నాలుగేండ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఒక వ్యక్తి కరోనా టీకాతో కోలుకున్నాడు. టీకా తీసుకున్న తర్వాత తన కాళ్లలో కదలిక వచ్చిందని తెలిపాడు. ఈ వింత ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. బొకారోలోని స�