మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం దృశ్యం 2. కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అతి పెద్ద విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలను సైతం గెలుచుకున్న ఈ మూవీని పల
కరోనా సెకండ్ వేవ్తో చాలా సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. కేసుల పెరుగుదల దృష్ట్యా పెద్ద, చిన్న హీరోలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటున్నారు.