వైద్యారోగ్య శాఖ సరఫరా చేస్తున్న మందుల విషయంలో వింత ఘటన గురువారం వెలుగుచూసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని క్రిటికల్ కేర్ దవాఖానలో ‘ఫ్రామిసెటిన్' స్కిన్ ఆయింట్మెంట్లపై ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స�
ప్రమాదంలో కాలు విరిగి 108 అంబులెన్స్లో వచ్చిన ఓ వృద్ధుడు నొప్పితో తల్లడిల్లుతున్నా దవాఖాన సిబ్బంది లోపలికి తీసుకెళ్లని అమానవీయ ఘటన జగిత్యాల జిల్లా దవాఖాన వద్ద సోమవారం జరిగింది.