పెద్దమ్మతల్లి ఆలయ కమిటీలో తమకు సముచితస్థానం లభించలేదని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల ప్రజలు బుధవారం ఆలయం వద్ద ఆందోళన చేశారు. నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేందుకు రాగా ఆ రెండు గ్రామాల ప్రజలు భార
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని జగన్నాథపురం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి ఇంట ఆడపడుచుల సందడితో గ్రామంలోని ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలతో ప్రతి ఇంట్లో పిండి వంటల ఘుమఘుమలత�