మూడు దేశా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం జోర్డాన్ చేరుకున్నారు. ఆ దేశంతో భారత్కు దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంలో ఈ పర్యటన జరుగుతున్నది.
ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ జాఫర్ హుస్సేన్ పిలుపునిచ్చారు. గురువారం రోజు వర్క్ షాప్. జీఎం ఆఫీస్, ఏరియా హాస్పిటల్ సిబ్బంది