దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ ఏప్రిల్-జూన్లో సంస్థ రూ.2,870 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని గడించింది. గతంలో నమోదైన రూ.2,563.6 కోట్లతో పోలిస్తే 12 శాతం పెరిగింది. ఆదాయం ఏడ
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 క�