ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ గత రెండు దశాబ్దాల్లో ఎన్నో ఆత్మాహుతి దాడులను చూసింది. 20 ఏళ్ల కిందట తాలిబన్లు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకూ ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి. కానీ గురువారం
పాకిస్తాన్కు చెందిన 24 మంది మహిళలు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోని వివిధ జైళ్లలో ఉన్నారు. ఈ మహిళలతో వారి పిల్లలు కూడా ఉన్నారు. ఈ మహిళలకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, వారికి సహాయం చేశారని ఆరోపణలు ఉన్న�