ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ గత రెండు దశాబ్దాల్లో ఎన్నో ఆత్మాహుతి దాడులను చూసింది. 20 ఏళ్ల కిందట తాలిబన్లు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకూ ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి. కానీ గురువారం
కాబూల్: తాలిబన్ల భయంతో దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కు వచ్చిన వందలాది మందిని టార్గెట్ చేస్తూ బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ పేలుళ్లకు పాల్పడింది ఐఎస్ఐఎస్-ఖొరోసన్ ( ISIS-Khorasan ). దీన