భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లకు వేదికైన ముల్లాన్పూర్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా త్రివి
లీగ్లో అడుగుపెట్టిన తొలిసారే పాయింట్ల పట్టిక టాప్లో నిలిచిన జట్టు ఓ వైపు.. అప్పుడెప్పుడో లీగ్ ఆరంభ సీజన్లో టైటిల్ గెలిచిన టీమ్ మరో వైపు.. మిడిలార్డర్లో హిట్టర్లతో దట్టంగా ఉన్న జట్టు ఒకటైతే.. ఆరెంజ్