నకిలీ నోట్లను తయారుచేస్తూ, దేశంలోని వివిధ రాష్ర్టాలకు కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసి�
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.18 లక్షల విలువైన 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. సీఐ వినోద్కుమార్ కథనం ప్రకారం.