గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల అడ్డాగా హైదరాబాద్ మారిపోయింది. దేశీయ, అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు తమ వ్యాపారాన్ని విస్తరించేక్రమంలో తమ జీసీసీ సెంటర్లను ఆకర్శించడంలో భాగ్యనగరం ముందువరుసలో నిలిచింది. �
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ నాయకత్వంలో భారీ మార్పులు జరగబోతున్నాయా..అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న టిమ్ కుక్ తన పదవి నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నాడని �