అరుణోదయ సాంస్కృతిక సమా ఖ్య 50 వసంతాల సభలను శనివారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా కళాకారులు నిర్వహించిన డప్పు, డోలు, గుస్సాడి, కోలాటం, డప్పుచప్పుళ్ల ప్రదర్శనలతో సుందరయ్య పార్కు వద్ద కోలాహలం �
అంతర్జాల వేదికపై 34 దేశాల తెలుగు కళాకారులతో అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం -2021 సంచలనం సృష్టించింది. “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ సంస్థ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 3, 4 వ తేదీలలో 24 గంటల పాటు అద్వితీ�