VB Kamalasan Reddy | ఎక్సైజ్ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహించి బుధవారం పదవీ విరమణ చేసిన వీ కమలాసన్ రెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేండ్లు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
సింగరేణిలో ఇప్పటికే గనులను వేలం వేస్తుండగా, తాజాగా మరో కుట్రకు తెరలేచింది. సంస్థలో అత్యంత కీలకమైన సెక్యూరిటీ వింగ్ (రక్షణ విభాగం), మెడికల్ వింగ్ (వైద్య విభాగం)ను ప్రైవేట్వ్యక్తుల చేతుల్లో పెట్టేందుక�
హైదరాబాద్లో సెక్షన్ 163 అమల్లో ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించిన 21మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై డీజీపీ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. సోమవారం ఇందిరాపార్క్వద్ద ధర్నాలో పాల్గొన్న 21 మంది కానిస్టేబుళ్లపై �