పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడన్న నెపంతో ఓ విద్యార్థిని ప్రిన్సిపాల్ కర్రతో చితకబాదిన ఘటన మండలకేంద్రంలో చోటు చేసుకున్నది. విద్యార్థి తల్లిదండ్రులు కథనం ప్రకారం మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన సురేందర్
పరీక్ష రాసేందుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థినికి చికిత్స చేయించి.. పరీక్ష రాయించి.. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇంటర్ పరీక్ష రాసేందుకు శుక్రవారం విద్యార్థిని