ITBP | స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసే కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు (ITBP)
భూటాన్ ఆధీనంలోని ఈ పీఠభూమి గుండా చైనా రహదారి నిర్మించడానికి ప్రయత్నించడంతో 2017 జూన్లో వివాదం ప్రారంభమయింది. ఈ మార్గం పూర్తయితే నాథులా కనుమ సమీపానికి చైనా సులభంగా చేరుకోవచ్చు. తద్వారా...